Thursday, 16 April 2026 10:50:05 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

శభాష్ సుభాని

Date : 15 April 2024 05:56 PM Views : 1169

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : విజయవాడ బుక్ ఫెస్టివల్ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కు చెందిన కార్టూనిస్ట్ షేక్ సుభాని ప్రత్యేక జ్యురి బహుమతి అందుకున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా విశాఖ కార్టూనిస్ట్ ఫోరమ్ కార్టూన్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీలో ఆంధ్రా, తెలంగాణ నుంచి దాదాపు 70 మంది కార్టూనిస్ట్ లు పాల్గొనగా ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి సుభాని గీసిన కార్టూన్ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విశాఖ కార్టూనిస్ట్ ఫోరమ్ సభ్యులు లాల్, టి.ఆర్.బాబు, రామశర్మ, ప్రముఖ కార్టూనిస్ట్ లు సరసి, బాచి, నాగిశెట్టి, మహిళ కార్టూనిస్ట్ పద్మ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :