Sunday, 08 September 2024 06:12:25 AM
# రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్... # బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు # శభాష్ డాక్టర్ పోటు వినోద్ # నృత్యంలో రాణిస్తున్న జలసూత్రం దక్షిత # పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం # ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి

శభాష్ సుభాని

Date : 15 April 2024 05:56 PM Views : 638

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : విజయవాడ బుక్ ఫెస్టివల్ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కు చెందిన కార్టూనిస్ట్ షేక్ సుభాని ప్రత్యేక జ్యురి బహుమతి అందుకున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా విశాఖ కార్టూనిస్ట్ ఫోరమ్ కార్టూన్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీలో ఆంధ్రా, తెలంగాణ నుంచి దాదాపు 70 మంది కార్టూనిస్ట్ లు పాల్గొనగా ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి సుభాని గీసిన కార్టూన్ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విశాఖ కార్టూనిస్ట్ ఫోరమ్ సభ్యులు లాల్, టి.ఆర్.బాబు, రామశర్మ, ప్రముఖ కార్టూనిస్ట్ లు సరసి, బాచి, నాగిశెట్టి, మహిళ కార్టూనిస్ట్ పద్మ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :