తెలంగాణ / లిబర్టీ న్యూస్ : మే11 శనివారం సాయంత్రంతో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గౌడ సంఘం జిల్లా నాయకులు శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు కై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి నామా నాగేశ్వర రావు ను గెలిపించాలని అభ్యర్థించారు.