Saturday, 27 July 2024 06:37:31 PM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

పాల్వంచ గోంగూర హోటల్లో తనిఖీలు.. 5 వేల ఫైన్

Date : 22 January 2024 10:25 PM Views : 600

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ అజ్మీరా స్వామి ఆదేశాల మేరకు పాల్వంచ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచలోని గోంగూర హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్లో నిల్వ ఉంచిన పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని హెచ్చరిస్తూ 5వేల రూపాయల జరిమానా విధించారు. కాగా పాల్వంచలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, కర్రీ పాయింట్లలో కూడా తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :