Monday, 02 March 2026 02:01:49 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

ప్రజలు స్వేచ్ఛగా బ్రతకటానికి రాజ్యాంగం అవసరం : నూకల రంగారావు

Date : 26 January 2024 03:41 PM Views : 533

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య భారతావనికి దశ, దిశ చూపిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహోన్నతమైన రోజును జరుపుకునేదే గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం అంత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు యం.డి.మంజూర్, ఎల్.డి.యం కోఆర్డినేటర్ బద్ధి కిషోర్, కాంగ్రెస్ నాయకులు బి.ఎన్.చారి, ఇజ్జగాని రవి గౌడ్, బోశెట్టి సాంబయ్య, తాళ్లూరి సత్యనారాయణ, సమ్మెటి అప్పారావు, బొల్లం భాస్కర్, రాము నాయక్,కొమర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చు మధు, మహిళా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ రెడ్డి,స్వర్ణలత, ఆటో యూనియన్ నాయకులు రాము, గౌస్, జయరాజ్, సందీప్, మల్లిఖార్జున్, మున్నా,రాము తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :