Monday, 24 March 2025 05:42:03 AM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్

సీఎం కు ఉత్తరాలు రాసిన విద్యార్థులు

Date : 30 January 2024 04:46 PM Views : 733

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు తమ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాస్తున్నారు. పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారని, ఇంకొక టీచర్, విద్యా వాలంటీర్లను నియమించాలని, ప్రభుత్వం తరుపున పారిశుద్ధ్య కార్మికుడిని నియమించాలని, తరగతి గదుల్లో సరైన నల్ల బల్లలనుఏర్పాటు చేయాలని, గురుకులాల్లో మాదిరిగానే నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పోషకాలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరుతూ ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, డిస్ట్రిక్ట్ ఎన్నారై పౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తుక్కాని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో  మౌలిక సదుపాయాలపై దృష్టిని సారించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై విజ్ఞాపన కార్యక్రమం ని పోస్ట్ కార్డుల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :