Saturday, 27 July 2024 12:06:42 PM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

సీఎం కు ఉత్తరాలు రాసిన విద్యార్థులు

Date : 30 January 2024 04:46 PM Views : 582

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు తమ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాస్తున్నారు. పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారని, ఇంకొక టీచర్, విద్యా వాలంటీర్లను నియమించాలని, ప్రభుత్వం తరుపున పారిశుద్ధ్య కార్మికుడిని నియమించాలని, తరగతి గదుల్లో సరైన నల్ల బల్లలనుఏర్పాటు చేయాలని, గురుకులాల్లో మాదిరిగానే నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పోషకాలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరుతూ ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, డిస్ట్రిక్ట్ ఎన్నారై పౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తుక్కాని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో  మౌలిక సదుపాయాలపై దృష్టిని సారించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై విజ్ఞాపన కార్యక్రమం ని పోస్ట్ కార్డుల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :