Wednesday, 04 March 2026 01:35:10 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

సీఎం కు ఉత్తరాలు రాసిన విద్యార్థులు

Date : 30 January 2024 04:46 PM Views : 938

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు తమ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాస్తున్నారు. పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారని, ఇంకొక టీచర్, విద్యా వాలంటీర్లను నియమించాలని, ప్రభుత్వం తరుపున పారిశుద్ధ్య కార్మికుడిని నియమించాలని, తరగతి గదుల్లో సరైన నల్ల బల్లలనుఏర్పాటు చేయాలని, గురుకులాల్లో మాదిరిగానే నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పోషకాలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరుతూ ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, డిస్ట్రిక్ట్ ఎన్నారై పౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తుక్కాని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో  మౌలిక సదుపాయాలపై దృష్టిని సారించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై విజ్ఞాపన కార్యక్రమం ని పోస్ట్ కార్డుల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :