Saturday, 27 July 2024 12:42:54 PM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

పాల్వంచలో లేటెస్ట్ మల్టీకలర్ ప్రింటింగ్ మిషన్ ప్రారంభం

Date : 01 February 2024 01:19 PM Views : 563

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రాజ్యలక్ష్మి ప్రింటర్స్ వారి ఆధ్వర్యంలో గురువారం మల్టీకలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్ & సి.టి.పి ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చావా కిషోర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ మల్టీకలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడకు వెళ్లాల్సిన పని లేకుండా పాల్వంచలోనే అత్యాధునిక మిషన్ ద్వారా ప్రింటింగ్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సమీప జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :