Sunday, 07 December 2025 12:15:29 PM
# భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్

పాల్వంచలో లేటెస్ట్ మల్టీకలర్ ప్రింటింగ్ మిషన్ ప్రారంభం

Date : 01 February 2024 01:19 PM Views : 883

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రాజ్యలక్ష్మి ప్రింటర్స్ వారి ఆధ్వర్యంలో గురువారం మల్టీకలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్ & సి.టి.పి ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చావా కిషోర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ మల్టీకలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడకు వెళ్లాల్సిన పని లేకుండా పాల్వంచలోనే అత్యాధునిక మిషన్ ద్వారా ప్రింటింగ్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సమీప జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :