Friday, 07 November 2025 02:45:26 AM
# కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు

దళితుల భూమి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం..

Date : 01 March 2024 01:58 PM Views : 1770

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని నెహ్రూనగర్ నివాసి సిఖా నరసింహులు కు చెందిన సర్వే నెం.802 లోని 1.26 కుంటల భూమి పై మల్లెల రవిచంద్ర అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రవేశించి అక్రమించాలని ప్రయత్నం చేస్తున్నాడని దళిత సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం పాల్వంచ వజ్ర హోటల్ లో దళిత,బిసి,మైనారిటీ, వివిధ రాజకీయపార్టీల అధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిఖా నరసింహులు కు చెందిన  భూమిపైకి  అక్రమంగా చొరబడితే సహించేది లేదని హెచ్చరించారు. మల్లెల రవిచంద్ర ఆర్థిక బలం, రాజకీయ బలం తో దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. సర్వే నెంబర్ 802, 805 ల పై సర్వే చేయించి, భూమి ఎవరి పేరు మీద ఉన్నదో అధికారులు నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఖా కృష్ణ, సిఖా అరుణ, సిఖా భూషణం, కాల్వ భాస్కర్ రావు, కాల్వ ప్రకాష్ రావు, సీపీఐ నాయకులు బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి శివ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :