Sunday, 08 September 2024 06:40:41 AM
# రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్... # బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు # శభాష్ డాక్టర్ పోటు వినోద్ # నృత్యంలో రాణిస్తున్న జలసూత్రం దక్షిత # పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం # ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి

డా. బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో సౌందర్యలహరి సహస్ర గళార్చన

Date : 19 March 2024 11:48 AM Views : 710

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : హిందూ ధర్మస్థాపన కొరకు లోక కల్యాణార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మొట్ట మొదటి సారిగా కోలాటం కళాకారిణి, జనహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.బేర శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సమక్షంలో సౌందర్యలహరి సామూహిక సహస్ర గళార్చన పారాయణం మార్చి 28న పెద్దమ్మతల్లి ఆలయం దగ్గర శ్రీ కనకదుర్గా ఏసి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 1గం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా సంఖ్యా శాస్త్ర నిపుణులు, సరస్వతీ ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ ధైవజ్ఞ శర్మ, కొండూరు పద్మావతి, తదితరులు పాల్గొంటారని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :