Wednesday, 22 January 2025 02:23:38 PM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ సోమరాజు దొర # కొత్వాలకు శుభాకాంక్షల వెల్లువ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాలోత్ హరి # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నల్లమల సత్యనారాయణ # పాల్వంచలో డిసెంబర్ 31న బిర్యానీ, కేక్ తింటే పైకే..!! # పాల్వంచలో జోరుగా మట్టి తవ్వకాలు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వర రావు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బిందు పల్లవి # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్

మార్చి 28న పాల్వంచలో సౌందర్యలహరి సహస్ర గళార్చన

Date : 19 March 2024 12:05 PM Views : 436

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : హిందూ ధర్మస్థాపన కొరకు లోక కల్యాణార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మొట్ట మొదటి సారిగా కోలాటం కళాకారిణి, జనహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.బేర శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సమక్షంలో సౌందర్యలహరి సామూహిక సహస్ర గళార్చన పారాయణం మార్చి 28న పెద్దమ్మతల్లి ఆలయం దగ్గర శ్రీ కనకదుర్గా ఏసి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 1గం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా సంఖ్యా శాస్త్ర నిపుణులు, సరస్వతీ ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ ధైవజ్ఞ శర్మ, కొండూరు పద్మావతి, తదితరులు పాల్గొంటారని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :