Sunday, 08 September 2024 05:52:21 AM
# రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్... # బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు # శభాష్ డాక్టర్ పోటు వినోద్ # నృత్యంలో రాణిస్తున్న జలసూత్రం దక్షిత # పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం # ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి

హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు

Date : 25 April 2024 11:04 AM Views : 904

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు చెందిన విద్యార్థులు హైదరాబాదులో ప్రభంజనం సృష్టించారు. పాల్వంచ శ్రీను మెడికల్ అధినేత మేదరమెట్ల శ్రీనివాసరావు, హిమబిందు దంపతుల కుమార్తెలు హైదరాబాద్ ప్రగతి నగర్ లోని ఆవిష్కర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. బుధవారం విడుదల చేసిన ఫలితాలలో మేదరమెట్ల సహస్ర, మేదరమెట్ల సమన్వి ల కు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయి.  వారిని కళాశాల యాజమాన్యం అభినందించి, సత్కరించారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :