Sunday, 08 September 2024 06:41:30 AM
# రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్... # బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు # శభాష్ డాక్టర్ పోటు వినోద్ # నృత్యంలో రాణిస్తున్న జలసూత్రం దక్షిత # పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం # ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి

పాల్వంచలో చలివేంద్రాలు ప్రారంభించిన కమిషనర్ అజ్మీర స్వామి

Date : 06 April 2024 06:03 PM Views : 364

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు పాల్వంచ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్, బస్ స్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ లలో శనివారం మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి చలివేoద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాల్వంచ పట్టణ పరిధిలో జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ బారిన పడకుండా జాగ్రత్తలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కందుల రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :