Wednesday, 22 January 2025 12:12:43 PM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ సోమరాజు దొర # కొత్వాలకు శుభాకాంక్షల వెల్లువ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాలోత్ హరి # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నల్లమల సత్యనారాయణ # పాల్వంచలో డిసెంబర్ 31న బిర్యానీ, కేక్ తింటే పైకే..!! # పాల్వంచలో జోరుగా మట్టి తవ్వకాలు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వర రావు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బిందు పల్లవి # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్

మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Date : 14 April 2024 11:29 AM Views : 949

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ నందు శనివారం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జి. రాజు మాట్లాడుతూ  గత 13 సంవత్సరాలుగా విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దటంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ ముందంజలో ఉందని తెలిపారు. తల్లిదండ్రుల ఆదరణ, సహకారం, ప్రోత్సాహంతో   13 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 14వ సంవత్సరంలోకి అడుగుడినట్లు తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు, అనాధ పిల్లలకు సాధ్యమైనంతవరకు ఉచిత విద్యాబోధన చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జి రాజు ఆధ్వర్యంలో అతిధులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు ముర్తుజా ఆలీ ఖాన్, లీడ్ స్కూల్ డైరెక్టర్ రెంటాల నాగభూషణం, ఏ.డి.ఈ విజయ్ కుమార్, జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రెటరీ తిరుపతిరావు, ఉపాధ్యాయులు అశోక్, అన్వేష్, డాన్స్ మాస్టర్ శ్యామ్, నాగలక్ష్మి, సంధ్య, గీత రత్నమణి, విజయ, పద్మ, అనిత, గాయత్రి, శిరీష, కోటేశ్వరి, గ్రామ ప్రజలు,  సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :