Wednesday, 25 June 2025 08:02:20 AM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్

పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

Date : 14 September 2024 02:11 PM Views : 1762

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని తోగ్గూడెం క్వారీలను శుక్రవారం కొత్తగూడెం ఓ.ఎస్. డి  పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 7 క్వారీలను తనిఖీ చేసిన అనంతరం క్వారీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల్లో పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని అసహనం వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులకు క్వారీల నిర్వాహకులు సహకరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారీల్లో బ్లాస్టింగ్ కు  ఒకరోజు ముందే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. క్వారీలలో రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలని వారికి వచ్చిన మెటీరియల్ వినియోగించిన మిగిలిన వాటికి సంబంధించి ఆయా రికార్డులలో ఎప్పటికప్పుడు నమోదు సక్రమంగా ఉండాలని అన్నారు. సప్లయర్, క్వారీ యజమాని, సూపర్వైజర్, ఆపరేటర్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పాల్వంచ సీఐ, రూరల్ ఎస్సై ప్రతినెల ప్రతి క్వారీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :