Monday, 02 March 2026 12:27:25 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

రోడ్డు ప్రమాదంలో డి.ఏ.వి స్కూల్ విద్యార్థి మృతి

Date : 17 September 2024 09:41 PM Views : 2638

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాల్వంచ డిఏవి, త్రివేణి, రెజీనా స్కూల్ విద్యార్థులు వెళుతున్న ఆటోని వెనుక నుంచి వేగంగా కారు ఢీ కొనడంతో... ఆటోలో ప్రయాణిస్తున్న డిఏవి స్కూల్ విద్యార్థి ఈశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మిగిలిన విద్యార్థులు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడటంతో గమనించిన స్థానికులు స్పందించి వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఇద్దరు విద్యార్థుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు పాల్వంచ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.  పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, పట్టణ ఎస్ఐ సుమన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :