Tuesday, 29 April 2025 10:24:52 PM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్

ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కూనంనేని

Date : 17 September 2024 10:04 PM Views : 1047

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని డిఏవి, త్రివేణి, రెజీనా స్కూల్ లలో చదువుకుంటున్న పలువురు విద్యార్థులు వెళుతున్న ఆటోను ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న డి.ఏ.వి స్కూల్ విద్యార్థి ఈశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన విద్యార్థులు తీవ్ర గాయాలు కాగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కూనంనేని వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి SK.సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, మైనారిటీ రాష్ట్ర నాయకులు నయింఖురేషి, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :