Thursday, 13 February 2025 05:25:12 AM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ సోమరాజు దొర # కొత్వాలకు శుభాకాంక్షల వెల్లువ

కాంపెల్లి కిరణం

Date : 25 September 2024 07:23 PM Views : 1100

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, సంధ్య పటేల్ దంపతుల ద్వితీయ కుమార్తె కాంపెల్లి కిరణ్మయి పటేల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ (మెడికల్ యూనివర్సిటీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో రాష్ట్ర స్థాయిలో 128వ ర్యాంకు సాధించినది. పాల్వంచకు చెందిన కాంపెల్లి కిరణ్మయి పటేల్ నీట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 128వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కాంపెల్లి కిరణ్మయి పటేల్ 10 వ తరగతి వరకు పాల్వంచలోని రెజీనా కాన్వెంట్  స్కూల్లో చదువుకొని 10 వ తరగతిలో 10 కి 10 జీపీఏ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచింది. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, బాచుపల్లి, హైదరాబాద్ లో చదివి 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించింది. 2024 లో జరిగిన నీట్ పరీక్షలలో 720 మార్కులకు గాను 673 మార్కులు సాధించి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్లో కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లో ఎంబిబిఎస్ సీట్ సాధించి ఇంకా మెరుగైన కాలేజీ కోసం తదుపరి రౌండ్ కౌన్సిలింగ్ కోసం వేచియున్నది. ఈ క్రమంలో నిన్న తెలంగాణ రాష్ట్ర ర్యాంకులు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ విడుదల చేయడంతో అందులో రాష్ట్ర స్థాయిలో 128వ ర్యాంక్ సాధించడం పట్ల కాంపెల్లి కిరణ్మయి పటేల్ తల్లి,దండ్రులు కాంపెల్లి కనకేష్ పటేల్, సంధ్య పటేల్, అక్క కాంపెల్లి తన్మయి పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :