Monday, 02 March 2026 02:00:12 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

పాల్వంచ ప్రెస్ క్లబ్ కు టీవీ బహుకరించిన డాక్టర్ ముక్కంటేశ్వర రావు

Date : 13 December 2024 02:50 PM Views : 1520

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇటీవల నూతనంగా నిర్మాణమై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించబడిన పాల్వంచ ప్రెస్ క్లబ్ కు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మందడపు ముక్కంటేశ్వర రావు 55వేల రూపాయల విలువైన 55" టివి, హోమ్ థియేటర్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించారు. శుక్రవారం బిసిఎం జాతీయ రహదారి పక్కనున్న పాల్వంచ ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరులందరి సమక్షంలో టీవీని అందజేసి ప్రారంభించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ ముక్కంటేశ్వర రావు ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ ముక్కంటేశ్వర రావు మాట్లాడుతూ  పాల్వంచ మీడియా మిత్రుల కోరిక మేరకు 55 వేల రూపాయలతో టీవీ, హోమ్ థియేటర్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్. సంజీవ్ కుమార్, చండ్ర నరసింహారావు, కార్యదర్శి షేక్ సుభాని, ఎం.ఎ. రజాక్, వెంకట నారాయణ, ఏ.అబ్బురాం, ఎం.ఎ. వాజిద్, జగదీష్, పవన్, రామ్మోహన్ గౌడ్, పుల్లారావు, భద్రం, శనగా రామచందర్, సంతోష్, దారా శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :