Monday, 02 March 2026 12:25:50 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

పాల్వంచలో డిసెంబర్ 31న బిర్యానీ, కేక్ తింటే పైకే..!!

Date : 31 December 2024 03:56 PM Views : 1821

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇది చలికాలం కాదు.. కల్తీ కాలం అన్నట్టుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే.. ఏది ముట్టుకోవాలన్నా భయం.. ఏది తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది పాల్వంచ.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు,  కేక్ పాయింట్లు వెలిశాయి. సుమారు ఈ ఒక్కరోజే పాల్వంచ లో 100 కు పైగా బిర్యానీ, కేక్ పాయింట్ లు పుట్టుకొచ్చాయి.  కనీసం ఫుడ్ బిజినెస్ పై అవగాహన లేని కొంతమంది డబ్బులకోసం కల్తీ పదార్థాలు వినియోగించి, తక్కువ ధర చూపి, బిర్యానీ, కేక్ లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :